ADVERTISEMENT
chennamaneni ramesh
హైదరాబాద్,సాక్షి: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకపోయినా తప్పుడు పత్రాలు సమర్పించిన ఎన్నికల్లో పోటీ చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చెన్నమనేని రమేష్పై చర్యలు తీసుకోవాలని...
సాక్షి, హైదరాబాద్: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చె న్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చిచెప్పింది. భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ 2019లో జారీ చేసిన నోటిఫికేషన్ను సమర్థించింది. తప్పుడు పత్రాలతో...
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పౌరసత్వంపై ఆయన వేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా రమేష్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు...
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం...
మరోసారి హాట్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్
సాక్షి, హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. శుక్రవారం సాయంత్రం సచివాలంలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. వేములవాడ నియోజకవర్గంలోని అభివృద్ది పనులు, పెండింగ్...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్కు చేరుకున్న విషయం తెలిసిందే. పలువురు సిట్టింగ్లకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, రంగంలోకి దిగిన కేసీఆర్...
ఉత్కంఠ రేపుతోన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ పరిణామాలు
వేములవాడ నియోజకవర్గం వేముల వాడ నియోజకవర్గం నుంచి చెన్నమనేని రమేష్ నాలుగోసారి విజయం సాదించారు. ఒకసారి టిడిపి నుంచి, ఒక ఉప ఎన్నికతో సహా మూడుసార్లు టిఆర్ఎస్ పక్షాన గెలుపొందారు. ఆయన జర్మని పౌరసత్వం...
ఆ నియోజకవర్గంలో టిక్కెట్ వార్తతో పాటు ఫ్లెక్సీల వార్ కూడా తీవ్రమవుతోంది. టిక్కెట్ రాదేమో అన్న ఆందోళనతో సిటింగ్ ఎమ్మెల్యే అసహనానికి గురవుతున్నారట. ఇంతకుముందు ప్రత్యర్థి పార్టీలతో యుద్ధం చేశారు. ఇప్పుడు పార్టీలోనే కోల్డ్...
వేములవాడ : ఈ నెల 18న జరిగే వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో జరిగే మహా శివరాత్రి జాతరకు హాజరు కావాల్సిందిగా సీఎం కేసీఆర్ను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ఆహ్వానించారు. ఆలయ ఈవో కృష్ణప్రసాద్...