ADVERTISEMENT
Chandrababu Naidu government
మరో కుట్ర సాధింపు.. ఆవేదన వ్యక్తం చేస్తున్న సంజయ్ తల్లి
జైల్లో పెడితే భయపడతామా.. ఇలాంటి సంప్రదాయం నీకే డేంజర్ చంద్రబాబు..
జగన్ పై కుట్రకు ప్లాన్ చేశారు.. చంద్రబాబు తీరుపై తేనేటి వనిత సీరియస్
సాక్షి ప్రతినిధి,కడప: పగ పట్టారు.. వెంటాడుతున్నారు.. చివరకు పరిశ్రమనే మూసేయించాలన్న లక్ష్యంతో తెగిస్తున్నారు! పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ అంటూనే.. పరిశ్రమలకు ‘రెడ్బుక్’ ట్రీట్మెంట్! వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్ర ఖజానాకు భారీగా పన్నులు...
చంద్రబాబు అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం కూడా అదే..
మీకో దండం...! పారిపోతున్న బడా కంపెనీలు.. అంతా సెల్ఫ్ డబ్బా మాత్రమేనా..?
సాక్షి, అమరావతి: రెండు హామీలు తప్ప ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధమాడేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలు చేయలేదని చంద్రబాబు అంగీకరించారు. 20 లక్షల...
సాక్షి, అమరావతి: అవే అబద్ధాలు.. అవే కుతంత్రాలు.. అవే మోసాలు... ఇదీ సీఎం చంద్రబాబు తీరు!! తన రెండేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ను మీడియాకు మంగళవారం వివరిస్తూ.. రెండు హామీలు...
బాబుకి దిమ్మ తిరిగే షాక్.. YSRCPలో చేరిన టీడీపీ కీలక నేత
బాబుకు 7 ఏళ్లు జైలు శిక్ష ...! కొడాలి నాని మాస్ వార్నింగ్
జగన్ ను అరచేతితో ఆపేద్దాం అనే.. సొంత భార్య దుస్తులు చించేసే పార్టీ
భార్య బట్టలు మీరే చింపుకొని... మా నాయకులపై కేసులు పెడతారా?
చిత్తం శివుని మీద.. భక్తి చెప్పుల మీద.. బాబు, పయ్యావుల కేశవ్ ని ఏకిపారేసిన గోరంట్ల మాధవ్
100 కోట్ల నుంచి 25 తగ్గించడం.. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది
పర్చూరు (చినగంజాం)/కందుకూరు: పొగాకుకు మద్దతు ధర కోరుతూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. దీంతో ప్రకాశం జిల్లా కందుకూరులోని రెండు వేలం కేంద్రాల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తుండగా.., బాపట్ల జిల్లా...
సాక్షి, అమరావతి: నిరుపేద, మధ్య తరగతి ప్రజల ఆపద్భాందవి ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చే చంద్రబాబు సర్కారు కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. బకాయిల కోసం సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అదనపు నిబంధనలు...
చంద్రబాబు సర్కారు రెడ్బుక్ వేధింపులు పతాక స్థాయికి చేరాయి. అరాచక పాలనలో లాకప్డెత్లు.. ఆత్మహత్యలు.. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారాయి. ఇలా.. రాష్ట్రంలో సామాన్యులకు రక్షణ లేకుండా చేసి మరోవైపు ప్రతిపక్ష నేతలు, మాజీ...
ఒకడేమో క్యాన్సర్ అంటాడు.. ఇంకొకడేమో పంచ కట్టుకుని పోజులు ఇస్తాడు
కాన్పులు.. కంటి ఆపరేషన్లు కట్..ఆరోగ్యశ్రీలో కీలక సేవలకు కోత
టాటా పవర్ APకి గుడ్ బై.. బాబు దెబ్బకు ఒడిశాకు పరార్..
ఎయిర్ పోర్ట్ ఓపెన్.. భోగాపురానికి కనెక్టివిటీ ఎక్కడ?
షాడో సీఎంగా లోకేష్.. మంత్రులు ఉన్నా.. లోకేష్ పెత్తనం
భోగాపురం సాక్షిగా చంద్రబాబు పరువు తీసిన కేంద్ర మంత్రి
బడా బిల్డర్లకు రెడ్ కార్పెట్.. ఫైర్ NOC లేకుండానే అనుమతులు?
దమ్ముంటే మీ బాబుతో రాజీనామా చేపించు లోకేష్ ని ఉతికారేసిన పేర్ని నాని
సుబ్బారెడ్డిని జైలులో బాబు కలవలేదా? ఈ కూటమి ప్రభుత్వానికి దిపావళి ముందే వచ్చేసింది..
అవును జగన్ చేసాడు... భోగాపురం ఎయిర్ పోర్ట్ పై చంద్రబాబు, లోకేష్ కు ఇచ్చిపడేసిన కారుమూరి
చంద్రబాబు కు హైకోర్టు షాక్.. రాజధాని రైతుల భూములు లాక్కోవద్దు..
Varudu Kalyani: జగన్ అంటే ఎందుకంత భయం ఇది శాంపిల్ మాత్రమే..
YS జగన్ శ్రీకాకుళం పర్యటనను అడ్డుకునేందుకు కూటమి కుట్రలు
వైఎస్ జగన్ 1200 కోట్లు పెట్టి పూర్తి చేస్తే వీళ్ళ అడవిడి ఏంటో..
చట్టాన్ని చేతులోకి తీసుకుని రెచ్చిపోతున్నావ్.. సీదిరి అప్పల రాజు చేసిన తప్పేంటి..?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అందినకాడికి అప్పులు చేయడమే ఆనవాయితీగా మార్చుకున్న చంద్రబాబు సర్కారు వాటిని ఏమాత్రం ప్రతిఫలం లేని రెవెన్యూ వ్యయానికి మళ్లించేస్తోంది. దీంతో అప్పులు భారీగా పెరిగిపోతుండగా...
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర...
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల గాయాలపాలయ్యారు. తన భుజానికి గాయం తగలడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. దాంతో వైద్యులు ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాలపాటు పూర్తి విశ్రాంతి...
ఒక అంబేద్కర్.. ఒక అబ్దుల్ కలాం.. ఒక నేను.. చంద్రబాబు పై కొండా రాజీవ్ గాంధీ మాస్ ర్యాగింగ్
రాష్ట్రానికేమైనా నేనూ, నా కొడుకు బావుంటే చాలన్న తరహాలో బాబు పాలన
బోండా ఉమా Vs చంద్రబాబు.. సభకు వెళ్తే తప్పేంటి..? నాపై ఎందుకంత పగ
సాక్షి, అమరావతి: పొగాకు రైతుల సమస్యలపై ఇన్నాళ్లు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న తర్వాత ప్రభుత్వంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది...
సాక్షి, అమరావతి: బడ్టెట్ లోపల బడ్జెట్ బయట అప్పులు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతోంది. మార్కెఫెడ్ ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి టర్మ్ రుణం రూ.300 కోట్లు తీసుకునేందుకు...
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025లో నష్టపోయిన అభ్యర్థులు చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియ అంతా దగా, మోసం, పెద్ద కుంభకోణమని నిప్పులు చెరుగుతున్నారు. ప్రశ్నాపత్రం లీక్, స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్టుల...
గత రెండేళ్లుగా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బిహార్, జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్-కాగ్ నివేదిక తేల్చిచెప్పింది.
అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్.. ఇప్పటివరకు చేసిన అప్పు..!
నీకు భయపడేవాడు ఎవడూ లేడు.. నా తల్లిదండ్రులను జైల్లో పెట్టి... జక్కంపూడి ఫైర్
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా అప్పు చేయనిదే పూట గడవని దుస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయంలో బిహార్, జార్ఖండ్ కంటే దారుణంగా దిగజారిపోయిందని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్...
సాక్షి, అమరావతి: నీట్ యూజీ–2026 ప్రశ్నపత్రం లీక్ అయిందని తేలిన వెంటనే మే 3న నిర్వహించిన పరీక్షను కేంద్రం రద్దు చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి నిందితులను కటకటాలపాలు చేసింది. లీక్కు కేంద్ర విద్యా...
AP బొద్దింకలు సిద్ధం! నెక్స్ట్ వేసేది నిన్నే.. Gen-Z గుప్పిట్లో బాబు, లోకేష్
తండ్రీ కొడుకులు నోరు తెరిస్తే చాలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వెల్లువలా వచ్చిపడుతున్నాయంటూ వేదిక ఎక్కినప్పుడల్లా ఊదరగొడుతున్నారు. ఆ పెట్టుబడుల్లో విశ్వసనీయత ఎంత అని మాత్రం ఎవరూ అడగకూడదు.. ఒకవేళ అడిగారంటే వారు...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలు మెరుగుదలకు, తగినంత మానవ వనరుల లభ్యత కోసం కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా ఆ నిధుల్ని సమర్థంగా ఖర్చుచేయడంలో చంద్రబాబు ప్రభు త్వం ఘోరంగా విఫలమైంది. ముగిసిన...
సాక్షి, అమరావతి: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై దేశ వ్యాప్తంగా యువత ఆందోళనకు దిగడంతో ఎట్టకేలకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న...
ఇది సార్ చంద్రబాబు పాలనలో విద్యా వ్యవస్థ పరిస్థితి..
బాబుకు షాక్ ఇచ్చిన సొంత సర్వే.. జగన్ దెబ్బకు కూటమి బాక్స్ బద్దలు
మరో పోరాటానికి YSRCP సిద్ధం.. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు
తాడేపల్లి రూరల్: ఉద్యోగాలు కోల్పోయి నెలల తరబడి న్యాయం కోసం పోరాడుతున్న ఔట్సోర్సింగ్ గురుకుల ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మిడి సంధ్యారాణికి ఇటీవల వారు...
సాక్షి, అమరావతి: నమ్మించి నట్టేట ముంచడంలో చంద్రబాబును మించిన వారుండరని మరోసారి రుజుౖవైంది! గతేడాది ఖరీఫ్లో రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగు నీరందించాం.. ఈ ఏడాది అంతకు మించి ఇస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం...
ప్రజల భూములు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉన్న 22ఏ వ్యవస్థను బలహీన పరిచి.. లక్షల ఎకరాల విలువైన భూములు ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదానికి చంద్రబాబు సర్కారు తలుపులు తెరిచింది. ఇది...
ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయం చేయడానికి సిగ్గుగా లేదా చంద్రబాబు..
కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.. సీదిరి అప్పలరాజు అరెస్ట్ పై YSRCP నేతలు వార్నింగ్
కొడుకు ఆక్సిడెంట్ చేయడం ఏంటి.. తండ్రిని అరెస్ట్ చేయడం ఏంటి
రైతులకు లాభం జరగాలంటే మార్క్ఫెడ్ను రంగంలోకి దించాలి. అలా ప్రభుత్వం రైతుల తరఫున నిలబడిందని సీరియస్గా మెసేజ్ ఇవ్వాలి. పొగాకు లైసెన్స్దారులు ఫలానా రేటుకు పంట కొంటాం.. ఇంత పరిమాణంలో మీరు పంట వేయండి...
గుర్తుపెట్టుకో చంద్రబాబు రైతు బాగుంటేనే నీకు ఈ భూమి మీద నూకలు ఉన్నట్టు..
ఈ ఖాకీలకు ఏమైంది? రెడ్ బుక్ దెబ్బకు పాతాళానికి మన పోలీసుల ర్యాంక్
చంద్రబాబు దుశ్శాసన పాలనపై నారీలోకం కొంగు బిగించి కన్నెర్ర చేసింది. లైంగికదాడులు, హత్యలు, అవమానాలపై రణనేత్రియై సమరభేరి మోగించింది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కింది. అతివలపై పెరుగుతున్న దారుణాలపై నిప్పులు చెరిగింది...
మహిళపై దాడి చేసింది TDP నేత అని కేసు నమోదు చేయని పోలీసులు
గల్లా మాధవి వీడియో లైవ్ లో వేసి రఫ్ఫాడించిన పేర్ని నాని
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతోపాటు మరణాలూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కేసుల పెరుగుదలపై ప్రజలు ఆందోళన చెందుతున్నా, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రజారోగ్యం...
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలోకి దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దాదాపు స్తంభించింది. డాక్యుమెంట్ రైటర్లు సోమవారం ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన...
సాక్షి, అమరావతి: ఒక్క రోజు యోగా ఈవెంట్ కోసం గతేడాది రూ. 130 కోట్లు.. ఈ ఏడాది రూ.10 కోట్లు.. మొత్తం రెండేళ్లలో రూ.140 కోట్లు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు. ఎమ్మెల్యేల ఆటపాటలు.. సాంస్కృతిక...
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై దాదాపు 50 రోజులు దాటింది. అంటే సీజన్లో దాదాపు సగం కాలం గడిచిపోయింది. కానీ చినుకు జాడలేదు. ఓ మోస్తరు వర్షం కూడా పడడం లేదు. రాయలసీమలో...
సాక్షి, అమరావతి: పనితీరు నాసిరకం... పరిపాలనా సంస్కరణలు చేతకాదు.. దర్యాప్తు ప్రమాణాలు దారుణం.. సాంకేతిక పరిజ్ఞానం సగమే తెలుసు.. ఇతర శాఖలతో సమన్వయం సున్నా.. ఇవన్నీ ఏమనుకుంటున్నారు.. ఆంధ్రప్రదేశ్ పోలీసుల కీర్తి కిరీటంలోని మణులు...
జేబులో పచ్చ బిల్లేసుకుని టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి
పంటలకు నీరివ్వలేని దద్దమ్మా.. చంద్రబాబు పై పేర్చి కిట్టు ఫైర్
ఆడవాళ్లను నడిరోడ్డుపై వివస్త్రను చేయడమేనా వాళ్లకు మీరిచ్చే భద్రత
దుశ్శాసన పర్వం.. మహిళా ఎమ్మెల్యేలు ఉన్నచోటే మహిళలకే రక్షణ లేదు..
సాక్షి, అమరావతి: ఆయకట్టు పది వేల ఎకరాలు తగ్గితే ఆ మేరకు పనుల అంచనా వ్యయం తగ్గాల్సింది పోయి రెట్టింపు అయింది. అందువల్ల చేతులు మారిన ముడుపుల బరువూ పెరిగింది. ఈ మాయాజాలానికి హంద్రీ–నీవా...
అనంతపురం: ప్రాణాలైనా అర్పిస్తాం.. సీమ రైతన్నను కాపాడుకుంటామని వైఎస్సార్సీపీ నేతలు ప్రతినబూనారు. రాయలసీమకు మరీముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి అయిన హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు స్వాహా చేసిన...
సాక్షి, చిత్తూరు: సిఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో దివ్యాంగులకు రక్షణ కరువైంది. చిత్తూరు జిల్లాలో దివ్యాంగులపై జరిగిన దాడి ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐరాల మండలం ఎర్రిపల్లి పంచాయితీ కంపల్లె...
సాక్షి, విజయవాడ: జత్వానీ కేసులో కూటమి కుట్రలు బట్టబయలయ్యాయి. జత్వానీని వేధించారంటూ గతంలో కూటమి మంత్రులు రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. అయితే, జత్వానీనే పెద్ద బ్లాక్ మెయిలర్ అని సీఐడీ తేల్చింది. జత్వానీపై...