ADVERTISEMENT
bus overturn
కోడుమూరు రూరల్: డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఇద్దరు బాలికలు మృతిచెందారు. మరో 21మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా కోడుమూరు...
సూర్యాపేట: మునగాల మండలం మాధవరం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో...