ADVERTISEMENT
ayyappa swamy temples
రామ్ చరణ్ దంపతులు ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. మణికట్టు చికిత్స కోసం కోయంబత్తూరు వెళ్లిన మెగా జంట అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తుల్లాగే వెళ్లి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనం...
రాజమండ్రి, గోదావరి తీరంలో భక్తిశ్రద్ధలకు ఆవాసమై నిలిచిన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఈరోజుల్లో భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయానికి వెళ్లలేని భక్తుల కోసమే ఈ ఆలయాన్ని నిర్మించారు...
శబరిమల వెళ్లే ప్రతి స్వామి తెలుసుకోవాల్సిన విషయాలు