ADVERTISEMENT
alampur jogulamba temple
జోగుళాంబ శక్తిపీఠం (అలంపూర్): అలంపూర్లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఆదివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్, ఢిల్లీ హైకోర్టు జడ్జి రాజీవ్ షక్దీర్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పురేందర్కుమార్, చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, అర్చకులు...