Telangana Sakshi Sep 19, 2025 Read Time: 1 min Share: హైదారాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత. కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి రూ. 3.36 కోట్ల విలువైన 3.38 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు.. ముగ్గురు నిందితులు అరెస్ట్.. (VG) ADVERTISEMENT ADVERTISEMENT Tags: Hyderabad shamshabad airport Gold Seized Telangana