Andhra Pradesh Sakshi May 22, 2025 Read Time: 1 min Share: సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. ADVERTISEMENT ADVERTISEMENT Tags: YSR Congress Party YS Jagan Mohan Reddy Andhra Pradesh