ADVERTISEMENT
YSR Shaadi Tohfa
సాక్షి, అమరావతి : పిల్లలను చదివించే దిశగా ఒక అడుగు ముందుకేసి వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. అక్టోబర్–డిసెంబర్ 2023...
తాడేపల్లి: వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా స్కీమ్లపై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జరిగిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన మంత్రి మేరుగ నాగార్జున , లబ్ధిదారులు పథకాలు అద్భుతమని కొనియాడారు. సమావేశంలో వారేమన్నారంటే...
2023 అక్టోబర్-డిసెంబర్ లో వివాహం చేసుకున్న జంటలకు పెళ్లి కానుక
YSR Kalyanamasthu: వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా ఐదో విడత నిధుల విడుదల
YSR Kalyanamasthu: వైఎస్ఆర్ కల్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధుల విడుదల
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాది తోఫా ఐదో విడత నిధుల విడుదల
గుంటూరు, సాక్షి: పేద కుటుంబాలు అప్పుల పాలు కావొద్దని.. అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రొత్సహించే క్రమంలోనే వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. మంగళవారం...
ఏపీలో దిగ్విజయంగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాది తోఫా
సాక్షి, అమరావతి: పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించేలా అన్ని విధాలుగా సాయ పడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పేదల పిల్లల వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేలా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ...
వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను ప్రకటించినప్పుడు వధూవరులకు పదో తరగతి సర్టిఫికెట్, వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండటం తప్పనిసరి అనే నిబంధన ఎందుకు విధించారు? అని నాతో...
వయసు పరిమితి పెట్టడం వల్ల బాల్యవివాహాలు తగ్గుతాయి: సీఎం జగన్
పేద వర్గాల ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం సంతోషం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్...
సాక్షి, అమరావతి: చదువులకు మరింత ఊతమిస్తూ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విడుదల చేయనున్నారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన...
పేదల పెద్ద చదువుల కలను సాకారం చేస్తున్న 'వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీతోఫా'.. ఈ పథకం లబ్ధిదారుల్లో 86 శాతం మంది అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుతుండటమే ఇందుకు నిదర్శనం. బాల్య వివాహాల నివారణ...
ఆడపిల్లకు గౌరవప్రదంగా పెళ్లి చేయాలనేది ప్రతి పేద తల్లిదండ్రుల కల.. ఆ బాధ్యతను నెరవేర్చేందుకు తల్లిదండ్రులేవరూ అప్పులపాలు కాకుండా మనందరి ప్రభుత్వం 'వైయస్ఆర్ కళ్యాణమస్తు, వైయస్ఆర్ షాదీతోఫా' పథకాల ద్వారా అండగా నిలుస్తుంది.
తల్లిదండ్రులకు భారం తగ్గిస్తూ.. అక్షరాస్యత పెరిగేలా, బాల్య వివాహాలను నివారించేలా ‘వైయస్ఆర్ కళ్యాణమస్తు - షాదీ తోఫా’ పథకాన్ని అమలు చేసి పేదింటి పెళ్లి బాధ్యతను పంచుకుంటున్న మనసున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.
పేదింట పెళ్లి అప్పు భారాన్ని తగ్గిస్తున్న కళ్యాణమస్తు పథకం.. కుటుంబంలో ఓ సభ్యునిగా ఆడపిల్ల పెళ్లి బాధ్యతలో పాలుపంచుకుంటూ తల్లిదండ్రులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సీఎం వైయస్ జగన్.
ఈ రోజు ఇచ్చే 18,883 మంది పిల్లల్లో.. డిగ్రీ చదివే నా చెల్లెళ్లు 8,524 మంది ఉన్నారు. ఇందులో అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వీటన్నింటి ద్వారా లబ్ధి పొందినవారు 7,344 మంది...
గత ప్రభుత్వానికి,మన ప్రభుత్వానికి తేడా గమనించండి. గతంలో ప్రకటించి ఎగ్గొట్టిన అధ్వాన పరిస్థితి ఉండేది
గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి. గతంలో ప్రకటించి ఎగ్గొట్టిన అధ్వాన పరిస్థితి ఉండేది. వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా కింద మనం ఈ ప్రోత్సాహకాన్ని భారీగా పెంచి ₹1.50 లక్షల వరకు ఆర్థిక...
చదువులను ప్రోత్సహిస్తూ వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకం కింద నేడు అందిస్తున్న మూడో విడత సాయం కలుపుకుంటే అక్షరాల ₹267.20 కోట్లు జమ చేయడం ద్వారా 35,551 మంది జంటలకు మేలు జరిగింది...
వధూవరులిద్దరికీ పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ కనీస వయసు ఉండాలనే నిబంధన తీసుకువచ్చాం. దీని వల్ల కచ్చితంగా పదో తరగతి వరకు చదువులు పూర్తయితాయి. ఆ తరువాత అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన పథకాలు...
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు ₹141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం శ్రీ వైయస్ జగన్ విడుదల చేశారు. వధువుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో వైయస్ఆర్ కళ్యాణమస్తు...
పేద తల్లిదండ్రులు తమ పిల్లల వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు జగనన్న బాసట. బాల్య వివాహాలను నివారించి, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ, పేద కుటుంబాలకు చెందిన వధువుల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకునేందుకు జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన...
నా చెల్లెమ్మలు కనీసం డిగ్రీ వరకైనా చదవాలన్నది నా తపన, తాపత్రయం. ఇందులో భాగంగానే వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు పదవ తరగతి ఉత్తీర్ణులవ్వాలని కనీస అర్హత పెట్టాం. తద్వారా అంతవరకు తల్లిదండ్రులు...
సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు...
నేడు వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల
సాక్షి, గుంటూరు: పేదింటి ఆడపిల్లల పెళ్లికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం మరో విడుత లబ్దిదారులకు అందనుంది. రేపు(బుధవారం) వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధుల్ని విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నూర్బాషా, దూదేకుల, పింజరి, లద్దాఫ్ కులస్తులకు కూడా ఇకపై వైఎస్సార్ షాదీ తోఫా కింద ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఇచ్చేందుకు సర్క్యులర్ జారీ చేసింది. రాష్ట్రంలోని ముస్లింలకు వైఎస్ జగన్...
సాక్షి, అమరావతి: పేదరికం నుంచి బయట పడాలంటే చదువు ఒక్కటే మార్గమని, ఈ దివ్యాస్త్రం ద్వారా పేద కుటుంబాలన్నీ పేదరికాన్ని అధిగమించాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు...
కళ్యాణమస్తు అర్హతకు పదో తరగతి చదివి ఉండాలని నిబంధన తీసుకొచ్చాం
కళ్యాణమస్తు, షాదీ తోఫా నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా నిలిచే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. తాడేపల్లిలోని...
సాక్షి, అమరావతి: పేద కుటుంబాల్లో చెల్లెమ్మల వివాహాలకు అండగా నిలిచే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద శుక్రవారం అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు...
సాక్షి, అమరావతి: ఈసారి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ఆర్థిక సాయాన్ని పెళ్లి కూతురు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ఏడాది అక్టోబరు నుంచి డిసెంబర్ నెలల మధ్య...
సాక్షి, అమరావతి: పేదవాడి తలరాత మార్చే అస్త్రం చదువేనని గట్టిగా నమ్ముతూ.. మనందరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడి...
సాక్షి, అమరావతి: అక్టోబర్-డిసెంబర్ 2022 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా క్రింద రూ. 38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
సాక్షి, తాడేపల్లి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ‘వైఎస్సార్ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్...
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లు పేదలైన తల్లిదండ్రులకు భారం కాకూడదన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న ‘వైఎస్సార్ కల్యాణమస్తు’, ‘వైఎస్సార్...
సాక్షి, అమరావతి: నిరుపేద తల్లిదండ్రులకు ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కారాదనే ఉద్దేశంతో ‘వైఎస్సార్ కల్యాణ మస్తు’, ‘షాదీ తోఫా’ పథకాల అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 10వ తేదీన ఎస్సీ...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డల కళ్యాణానికి ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు అందిన దరఖాస్తులకు నగదు బదిలీకి ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ...
రాజమహేంద్రవరం రూరల్ (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం మరో హామీ అమలుకు శ్రీకారం చుట్టింది. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన యువతుల వివాహాలకు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా ద్వారా ఆర్థిక సహాయం అందజేసేందుకు...
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీతోఫా పథకాలను అర్హులైన వారందరికీ సంతృప్తస్థాయిలో అమలుచేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని.. ఇందుకోసం ఈ పథకాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...