ADVERTISEMENT
visakha KGH
మహారాణిపేట (విశాఖ) : విశాఖపట్నం కింగ్ జార్జి ఆసుపత్రి (కేజీహెచ్)లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలముకుంది. గురువారం మ.12.30 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో.. పలు వార్డుల్లో రోగులు, సిబ్బంది...
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఆస్పత్రిలో 64 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. 200 కిలోమీటర్ల దూరం నుంచి కేజీహెచ్కు వచ్చారు. ఎంత సీరియస్గా ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు? అయినా ప్రభుత్వం...