ADVERTISEMENT
vijayendhra prasad
దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నట్లు మొన్నటివరకు బయటపెట్టలేదు. అలాంటిది ఇప్పుడు 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ అనేసరికి అభిమానులు తెగ ఎగ్జైట్ అయిపోయారు. ప్రస్తుతం వేలాదిమంది సమక్షంలో ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది...
సుగి విజయ్, రూపాలిభూషణ్ హీరో హీరోయిన్స్గా, శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ 'మాత్రు'. శ్రీపద్మినీ సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ...
RRR సినిమా తర్వాత రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తారని అని అందరూ ఆలోచిస్తున్న సమయంలో మహేశ్ బాబుతో భారీ ప్రాజెక్ట్ను ప్రకటించారు. కానీ ఆ సినిమాకు సంబంధించిన పలు వార్తలు నెట్టంట వైరల్ అవుతూనే...