ADVERTISEMENT
Vijayanagaram district
విజయనగరం: కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేపింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది కార్మికులు గాయపడగా, అందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు...
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో డయేరియా విజృంభిస్తోంది. మండల కేంద్రమైన గుర్లకు చెందిన బోడసింగి రాములమ్మ (67), కోటగండ్రేడు గ్రామానికి చెందిన మరడాన అప్పలనర్సయ్యమ్మ (57) గురువారం డయేరియాతో మృతి...
గంట్యాడ: దేవుడికే టీడీపీ నాయకులు శఠగోపం పెట్టేశారు. దేవుడి భూములను ఆక్రమించి ఫలసాయం పొందడంతో పాటు వాటి విక్రయాలకు తెగబడుతున్నారు. ఈ విషయం దేవదాయశాఖ అధికారులకు తెలిసినా ప్రేక్షకపాత్రకే పరిమితమవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి...