ADVERTISEMENT
tyranny
సాక్షి, తిరుపతి/ఒంగోలు/సాక్షి ప్రతినిధి నెల్లూరు: ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు అడ్డదారులు తొక్కారు. ఓటర్లను అడ్డుకుంటూ పోలింగ్ను తీవ్ర ఆలస్యం చేసేందుకు యత్నించారు. దొంగ ఓట్లంటూ రచ్చరచ్చ చేశారు...