ADVERTISEMENT
Twitter Trending
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్లో భీకర యుద్ధం నడుస్తోంది. పాలస్తీనా, హమాస్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్పై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైతం.. గాజాపై ఎదురుదాడికి దిగింది. ప్రతిదాడులు చేస్తూ మిలిటెంట్లను తరమికొడుతోంది. మరోవైపు...
సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి నాలుగేళ్లయిన సందర్భంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ‘వైఎస్సార్సీపీ ఎగైన్ 2024’ హ్యాష్టాగ్తో ట్విట్టర్లో ట్రెండింగ్ ప్రారంభించారు. దీంతో, పది...
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలిరోజున సభ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగం పాఠాన్ని పలు చోట్ల విస్మరించడంతో వివాదం రాజేసింది...