ADVERTISEMENT
Tirupur
సేలం (తమిళనాడు): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురైన సంఘటన పల్లడంలో శుక్రవారం కలకలం రేపింది. ఐదు ప్రత్యేక బృందాల పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరుపూర్ జిల్లా పల్లడం సమీపంలోని పొంగలూర్...
కొరుక్కుపేట: మంబాయి తరహాలో తిరుపూర్లో హైటెక్ వ్యభిచారం సాగుతోంది. దీంతో ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ప్రక్కా ప్రణాళికతో లాడ్జీలల్లో ఉన్న 12 మందిమహిళలను రక్షించి, ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ...
చెన్నై: తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారని, స్నేహభావంతో ప్రవర్తిస్తారని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరాది వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని వారిని కోరారు. అభద్రతా భావానికి, భయాందోళనలకు లోనుకావద్దన్నారు. ఈ...