ADVERTISEMENT
Tennis tournment
ముంబై: భారత్ నుంచి మరో గ్రాండ్స్లామ్ చాంపియన్ తయారు అయ్యేందుకు పదేళ్లు పడుతుందని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ అన్నాడు. దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతోందని... 2036 ఒలింపిక్స్కు మనదేశం ఆతిథ్యమివ్వడంతో పాటు పతకాల...