ADVERTISEMENT
Telangana martyrs memorial
ఇక్కడ నివాళి అర్పించాకే.. రక్తపు చుక్క కారకుండా తెలంగాణ సాధించుకోవాలని అనుకున్నా.. నా ఆమరణ దీక్ష సందర్భంగా చోటు చేసుకున్న విచిత్ర మలుపులో విద్యార్థుల బలిదానాలు కలచివేశాయి. కేంద్రం కళ్లు తెరిచి తెలంగాణ ఇస్తుందనే...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అమరుల స్మారకం నిర్మాణంలో భారీ అవినీతి చోటుచేసుకుందని, మంత్రి కేటీఆర్ తన అనుయాయులకు కాంట్రాక్టు ఇప్పించి ఇష్టానుసారంగా అంచనాలను పెంచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్రెడ్డి ఆరోపించారు. గాందీభవన్లో గురువారం...
నాకు ఒక పదవి కల్పించాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్న: శంకరమ్మ
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ ట్యాంక్బండ్పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరవీరుల స్మృతి వనం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలిగా అమరుడైన శ్రీకాంత్ చారి తల్లికీ...
సాక్షి, హైదరాబాద్: ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర అవతరణను సాకారం చేసిన తెలంగాణ అమరవీరుల స్మారకార్థం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం గురువారం ప్రారంభం కానుంది. హుస్సేన్సాగర్ తీరంలో గతంలో...
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా దగాపడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ఒక మహోన్నతమైన కల గన్న గొప్ప స్వాప్నికులు వాళ్లు. ఆ కలను సాకారం చేసుకొనేందుకు వీరోచితమైన పోరాటాలు చేశారు. తెలంగాణ సాధన కోసం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రారంభించే ముహూర్తాలను రాష్ట్ర ప్రభు త్వం ఖరారు చేసింది. కొత్త సచివాలయాన్ని ఏప్రిల్...