ADVERTISEMENT
Tamil Nadu team
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో త్రీడీ ప్లేయర్గా పిలువబడే టీమిండియా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ అదరగొడుతున్నాడు. ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా అస్సాంతో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీ చేసిన శంకర్...