ADVERTISEMENT
Sultanbazar
సాక్షి, హైదరాబాద్: ఆకాష్పురి మందిరం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. వేలాది భక్తుల నడుమ శ్రీరాముడి శోభాయాత్ర సాగుతుంది. 1500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సీతారామ్బాగ్ నుంచి సుల్తాన్బజార్ వరకు...