ADVERTISEMENT
Strict measures
సాక్షి, న్యూఢిల్లీ: దగ్గు మందు సహా పలురకాల సిరప్ల నాణ్యత, రోగుల ఆరోగ్య భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలను ప్రకటించింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇలాంటి సిరప్లను ఇకపై...
నిర్మల్ఖిల్లా: మలేషియాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీచేసింది. సరైన వీసా పత్రాలు లేకుండా లేదా వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటున్నవారు ఏప్రిల్ 30లోగా దేశం విడిచి వెళ్లాలని...
అక్కచెల్లెళ్ల మానానికి రక్షణ లేదు.. పసిబిడ్డల ప్రాణాలకు విలువలేదు. హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఓ మూల ఓ అభాగ్యురాలి గావుకేక.. పట్టించుకునేవారులేక ఓ చిట్టితల్లి ఘోష బదిర శంఖారావమై ప్రాణాలు...
సిసాయ్/దర్భంగా: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవినీతిపరుల ముసుగు తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని, అవినీతి తిమింగలాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేశారు...
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే పౌరసరఫరాల సంస్థ తీరు పై సమీక్షించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి... పీడీ...