ADVERTISEMENT
stone quarry
ధెంకనల్: ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలోని ఒక క్వారీలో విషాదం చోటుచేసుకుంది. గోపాల్పూర్ గ్రామం సమీపంలోని స్టోన్ క్వారీలో కార్మికులు డ్రిల్లింగ్, మైనింగ్ పనులు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ...
చెన్నై: తమిళనాడులో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి నలుగురు మృతి చెందగా, 12 మందికి గాయాలైనట్లు సమాచారం. విరుదునగర్ జిల్లా కారియాపట్టీలోని ఓ క్వారీలో ఈ పేలుడు సంభవించినట్లు...