ADVERTISEMENT
srisaila mallikharjuna swamy
సాక్షి,శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి, భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా రాత్రి శ్రీస్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవ...
శ్రీశైలం టెంపుల్ : జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారిని, శక్తి స్వరూపిణి అయిన భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోవడం తమ అదృష్టం, గొప్ప అనుభూతి అని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు...
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను ప్రముఖ సినీనటి మీనాక్షి చౌదరి, గోల్డ్మ్యాన్ కొండ విజయ్ శుక్రవారం వేర్వేరుగా దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో నటించిన మీనాక్షిచౌదరి శ్రీశైలం చేరుకుని...