ADVERTISEMENT
shipwrecks
వాతావరణ మార్పుల ప్రభావంతో ఐరోపాలోని డాన్యూబ్ నదిలో నీటి మట్టం రికార్డు స్థాయిలో తగ్గిపోవడంతో.. దశాబ్దాలుగా నీటిలో మునిగిపోయిన చారిత్రక ఓడల శిథిలాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. సెర్బియా, క్రొయేషియా ప్రాంతాల్లో ఈ అరుదైన దృశ్యాలు...
బీజింగ్/మనీలా: దక్షిణచైనా సముద్రంలో గుత్తాధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న వేళ ఆ సముద్రజలాల్లో సోమవారం జరిగిన ఓడల ప్రమాదం ఇరుదేశాల మధ్య మాటల మంటలు రాజేసింది. మీ వల్లే ప్రమాదం జరిగిందని ఒకరిపై మరొకరు...
మధ్యదరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో దాదాపు 41 మంది వలసదారులు మరణించారు. అన్సా న్యూస్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. ఇటలీకి చెందిన లాంపెడుసా ద్వీపానికి ముగ్గురు పిల్లలతో సహా నలుగురు వ్యక్తులు తీరానికి...
మనీలా: ఫిలిప్పీన్స్లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 21 మంది చనిపోయారు. మరో 40 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. రిజాల్ ప్రావిన్స్ బినంగోనన్ పట్టణ సమీపంలో గురువారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన...