ADVERTISEMENT
Shell Companies
సాక్షి, అమరావతి: అక్రమ వ్యాపారాలు/తాత్కాలిక వ్యాపార అవసరాల కోసం ఏర్పాటు చేసే షెల్ కంపెనీలకు మహారాష్ట్ర అడ్డాగా మారింది. దేశంలోనే అత్యధిక షెల్ కంపెనీలు మహారాష్ట్రలో ఉన్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంపెనీ ఏర్పాటు...
సాక్షి, అమరావతి : ‘అవినీతికి పాల్పడకపోతే చంద్రబాబుకు భయమెందుకు? అనేక కేసుల్లో జరిగే తరహాలోనే ఈ కేసు విచారణ జరుగుతున్నప్పటికీ ఏదో జరిగిపోతున్నట్టు గగ్గోలు ఎందుకు? విచారణకు సహకరించి నిజాయితీ నిరూపించుకోవచ్చు’ అని ఉమ్మడి...
సాక్షి, అమరావతి : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు టీడీపీ పడరాని పాట్లు పడుతోంది. రూ.371 కోట్లు కొల్లగొట్టడంలో చంద్రబాబుకు భాగస్వాములైన నిందితులతో పత్రికా ప్రకటనలు ఇప్పిస్తూ ప్రజలను...
సాక్షి, అమరావతి : ‘చంద్రబాబు పక్కా కుట్రతోనే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ప్రాజెక్ట్ ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. 2014–15లో ముఖ్యమంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేస్తూ, కుట్ర పూరితంగా షెల్ కంపెనీలు...
సాక్షి, అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా మాజీ సీఎం చంద్రబాబేనని రుజువైంది. అడ్డగోలుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సీమెన్స్ కంపెనీకి తెలియకుండా, ఆ కంపెనీ ముసుగులో...
కష్టపడి, చెమటోడ్చి ఎదగడం ఒక మార్గం.. ఖజానాకు కన్నం వేసి, కుంభకోణాలు చేసి పైకెదగడం మరొక మార్గం. సగటు మనిషి మొదటి మార్గాన్ని ఎంచుకుంటారు. చెమటోడ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తారు...
సాక్షి, అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించింది. ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా...