ADVERTISEMENT
secundearabad
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్లో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఊరట కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. ప్యారడైజ్ జంక్షన్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం భూ సేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్ను ప్రభుత్వం జారీ చేసింది...
సాక్షి,హైదరాబాద్ : సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న...
సాక్షి,హైదరాబాద్: బిర్యానీకి పాపులర్ అయిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని ప్యారడైజ్ హోటల్లో శుక్రవారం(ఆగస్టు23) మంటలు కలకలకం రేపాయి. హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కొద్ది...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పనై పోయిందని, తాము చేసింది చెప్పి ఓట్లడిగేందుకు బీజేపీ దగ్గర ఏమీ లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో...
సాక్షి, సికింద్రాబాద్: భారీ వర్షం కురిసిన వేళ సికింద్రాబాద్లో విషాద ఘటన చోటుచేసుకుంది. మ్యాన్హోల్లో పడి ఓ చిన్నారి మృతిచెందింది. దీంతో, జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్క్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వివరాల ప్రకారం.. నగరంలోని కళాసిగూడలో...
Updates.. ►హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన ముగిసింది. ►రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆలస్యం ►అవినీతి పరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే ►అవినీతిని ముక్త కంఠంతో ఖండించాలి ►ఎంత పెద్దవారైనా చట్టపరంగా చర్యలు...
సాక్షి, హైదరాబాద్: రామ్గోపాల్పేట్లోని డెక్కన్ మాల్ భవనంలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. కాగా, డెక్కన్ మాల్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో...