ADVERTISEMENT
Secretariat employees union
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు సెప్టెంబర్ నెలాఖరుకల్లా మంజూరు చేయాలని ఉద్యోగుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించింది. ఉద్యోగులు...