ADVERTISEMENT
scissor
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో ఘోర ఘటన వెలుగు చూసింది. పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లిన యువతి, కడుపు నుంచి బయటపడ్డ పసికందు.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి బలయ్యారు!. ఈ కేసు జిల్లాలో సంచలనం...
గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణి సహా ఆమెకు పుట్టిన శిశువు మృతి చెందిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. మండలంలోని శంభునిగూడెంకు చెందిన దాట్ల...