ADVERTISEMENT
re-polling
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రెండు పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే రీపోలింగ్ను వైఎస్సార్సీపీ బహిష్కరించిందని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం వెల్లడించారు. పులివెందుల వైఎస్సార్సీపీ...
జరగాల్సిన నష్టం ఎలాగూ జరిగిపోయింది. రీ పోలింగ్ జరిపిస్తే అన్ని బూత్లలో జరిపించాలి. మా అచివెల్లి గ్రామంలోని 3వ వార్డులో మాత్రమే జరిపించడం వలన ఎలాంటి ఉపయోగం లేదు. - మోలాబీ, అచివెల్లి
హైదరాబాద్, సాక్షి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాధారణ ఎన్నికల ఫలితాలు యావత్ సమాజాన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఐదేళ్లపాటు సంక్షేమ పథకాలతో.. అభివృద్ధి దిశగా రాష్ట్రం ఉరకలేసింది. ముఖ్యమంత్రిగా అన్నింటా అణగారిన వర్గాలకు పెద్ద...