ADVERTISEMENT
ransomware attacks
సాక్షి, హైదరాబాద్: కేవలం కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ–ప్రైవేట్ సంస్థలు, ఐటీ ఉద్యోగులకు సంబంధించిన కంప్యూటర్లు, ల్యాప్టాప్లకు మాత్రమే పరిమితమైన ర్యాన్సమ్వేర్ ఎటాక్స్ ప్రస్తుతం స్మార్ట్ఫోన్లకూ విస్తరించాయి. ఆండ్రాయిడ్ ఫోన్లను లక్ష్యంగా చేసుకొని డ్రాయిడ్ లాక్...
సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు..వ్యాపారవేత్తలు, సంస్థలను కూడా తరచూ టార్గెట్ చేస్తున్నారు. వారి సర్వర్లలోకి చొరబడి విలువైన డేటాను తస్కరించడంతోపాటు ర్యాన్సమ్వేర్ ఎటాక్స్తో అందినకాడికి దోచుకుంటున్నారు. బిజినెస్ ఈ–మెయిల్స్ను కాంప్రమైజ్ (బీఈసీ) చేయడం ద్వారా...