ADVERTISEMENT
Rajiv Gandhi Foundation
సాక్షి, హైదరాబాద్: రాజీవ్గాంధీ ఫౌండేషన్కు చైనా నుంచి విరాళాలు వస్తున్నాయని కేంద్ర యువజన, క్రీడలు, సమాచార శాఖమంత్రి అనురాగ్సింగ్ ఠాకూర్ ఆరోపించారు. ఈ చందాలు ఎవరెవరు ఇచ్చారు? ఎందుకిచ్చారో రాహుల్గాంధీ వెల్లడించాలని డిమాండ్ చేశారు...