ADVERTISEMENT
raghuram krishnam raju
రఘురామకృష్ణరాజు కేసులో విచారణకు హాజరైన సునీల్ నాయక్
సాక్షి, అమరావతి: ‘కస్టోడియల్ టార్చర్ కథ అబద్ధం. ఆటలో పడిపోతేనే రెండు ఎముకలు విరిగే వ్యక్తిని.. నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి అధ్యక్షా!’ అని సీనియర్ ఐపీఎస్ పీవీ సునీల్కుమార్ ప్రశ్నించారు...
సాక్షి, పశ్చిమ గోదావరి: ఏపీలోని ఉండి నియోజకవర్గం టీడీపీలో వర్గపోరు పరాకాష్టకు చేరుకుంది. ఉపసభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు దౌర్జన్య కాండపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తురి వెంకటేశ్వర రాజు (బొడ్డియ్య...
సాక్షి, అమరావతి: డిప్యూటీ స్పీకర్ కె.రఘురామకృష్ణరాజు ఓ ‘420’ అని, మూడు బ్యాంక్ల నుంచి రూ.945 కోట్లు లూటీ చేశారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై ఆయనపై సీబీఐ...
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష కట్టి నిత్యం తప్పుడు కథనాలను వండి వార్చడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియా న్యాయస్థానాల్లో జరిగే కేసుల ప్రొసీడింగ్స్ విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తోంది. పేదల కోసం...