ADVERTISEMENT
PoS machines
న్యూఢిల్లీ: వ్యాపారవర్గాలకు పీవోఎస్ టెర్మినల్స్ను ఇన్స్టాల్ చేసే ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసే దిశగా ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ‘‘సారథి’’ పేరిట డిజిటల్ ఆన్బోర్డింగ్ ప్లాట్ఫాంను ఆవిష్కరించింది. రియల్ టైమ్ డేటా బేస్...