ADVERTISEMENT
palvai sravanthi reddy
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పాల్వాయి స్రవంతి
సాక్షి,హైదరాబాద్: డబ్బు మదంతో వంద కోట్లు ఖర్చు పెట్టి మళ్లీ మునుగోడులో గెలవాలని రాజగోపాల్రెడ్డి చూస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డిని ఓడించాల్సిందేనన్నారు. మునుగోడు...
కాంగ్రెస్ కు విధేయురాలైన నాకు టికెట్ ఇవ్వలేదు: స్రవంతి
నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్లో వర్గపోరు మొదలైందా? వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇద్దరు నేతల మధ్య పైటింగ్ స్టార్టయిందా? మళ్ళీ నేనే అంటున్న పాల్వాయి స్రవంతి. ఒప్పందం ప్రకారం తనకే ఇవ్వాలంటున్న మరో...