ADVERTISEMENT
Paddy Fields
కొరకరాని కొయ్యగా మారిన సమస్య ఒక్కోసారి చిన్న ఉపాయంతో తీరిపోతుంది. ఈ రైతు ఆవిష్కరణ కూడా అలాంటిదే. వరి పొలంలో ఎలుకల సమస్య రైతులకు పెద్ద తలనొప్పి. విషపు గుళికలు, బొరియల్లోకి పొగ పెట్టటం...
పెనమలూరు : కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ భూములను రాత్రికి రాత్రే ఆక్రమించుకోవడంలో అధికార పార్టీ నేతలు ఆరితేరిపోయారు. వరినాట్లు వేసి మరీ కబ్జా చేయడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతుల పంట పొలాల్లో 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం కుసుమ్ (ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవమ్ ఉత్థాన్ మహాభియాన్)...
సాక్షి, భీమవరం: ఖరీఫ్ సాగుకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో పంట తెగుళ్లు, వైపరీత్యాలను ఎదురొడ్డి నిలిచే ఆధునిక వంగడాల సాగు ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 300...