ADVERTISEMENT
one time elections
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 224 స్థానాల్లో బుధవారం ఒకేదఫాలో ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది. ఉదయం మందకొడిగా...