ADVERTISEMENT
OILPALM
సాక్షి, అమరావతి: ఆయిల్పామ్ ధరలు పతనమవుతున్న దశలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతులకు ఊరటనిస్తోంది. మూడేళ్ల తర్వాత క్రూడ్ పామాయిల్ (సీపీవో)పై ఇకనుంచి 20 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తామని కేంద్రం ప్రకటించడంతో...
సాక్షి, హైదరాబాద్: ఆయిల్పామ్ రైతాంగాన్ని ప్రోత్సహించేందుకు ధరలను స్థిరీకరించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు శనివారం కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల ప్రత్యేకంగా లేఖ...
దేవరపల్లి: రెండేళ్లుగా గిట్టుబాటు ధర రాక.. పెట్టిన పెట్టుబడులు, కౌలు డబ్బులు సైతం గిట్టుబాటు కాకపోవడంతో ఆయిల్పామ్ సాగు పట్ల రైతుల ఆసక్తి సన్నగిల్లుతున్నది. మెట్ట ప్రాంతంల్లోని రైతులు 25 ఏళ్లుగా ఆయిల్పామ్ సాగు...
సాక్షి, అమరావతి: వాస్తవాలు అవసరం లేదు. నిజాలతో పనిలేదు. కావాల్సిందల్లా ‘చంద్రబాబు’కు భజన చేయడం. జగన్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా రామోజీరావు తన పచ్చపత్రికలో వాస్తవాలకు ముసుగేసి నిత్యం అబద్ధాలను అచ్చేస్తూనే ఉన్నారు...