ADVERTISEMENT
odi world cup 2011 final
ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్పై భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది. 1992 వన్డే ప్రపంచకప్ నుంచి ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్-2026 వరకు దాయాదిపై భారత్దే పై చేయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో...
ప్రపంచంలోని అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాటర్లలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) ఒకడు. తన విధ్వంసకర ఆట తీరుతో ఈ కుడిచేతి వాటం ఆటగాడు భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు...
గెలిస్తే పొంగిపోవద్దు.. ఓటములకు కుంగిపోవద్దు.. గెలిచినపుడు ఆకాశానికి ఎత్తిన వాళ్లే.. కీలక సమయాల్లో ఓడిపోతే విమర్శలు, తిట్లతో ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం అధఃపాతాళానికి జారుకునేలా చేస్తారు. అయితే, అలాంటపుడే రెట్టించిన ఆత్మవిశ్వాసంతో గోడకు కొట్టిన బంతిలా...
టీమిండియా వన్డే వరల్డ్కప్-2011 గెలవడంలో ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh)ది కీలక పాత్ర. ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువీ.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. ఈ...
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలిచిన...
‘‘2011.. మేము ప్రపంచకప్ ఎత్తిన రోజు. ఆ చారిత్రాత్మక క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అద్భుతమైన జట్టుతో మరుపురాని జ్ఞాపకాలు’’.. ‘‘ఆ అద్భుత క్షణంలోకి మరొక్కసారి’’.. టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలిచిన...
MS Dhoni- World’s most expensive cricket bat: ‘‘ధోని తనదైన స్టైల్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.. అద్భుతమైన షాట్! 28 ఏళ్ల తర్వాత ఇండియా మరోసారి వరల్డ్కప్ ట్రోఫీని గెలిచింది’’... మహేంద్ర సింగ్...
Yuvraj Singh: టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. అండర్-19 వరల్డ్కప్ మొదలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్కప్-2011 టోర్నీల్లో భారత్ గెలుపులో తన వంతు...
జీవితం ఎప్పుడు, ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించడం కష్టం. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావొచ్చు. శ్రీలంక మాజీ క్రికెటర్ సూరజ్ రాందీవ్కు ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి. ఒకప్పుడు జాతీయ జట్టులో రెగ్యులర్...
వీరేంద్ర సెహ్వాగ్.. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. ఒక యువ క్రికెటర్గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ను ఆదర్శంగా తీసుకుని భారత జట్టులో అడుగుపెట్టిన సెహ్వాగ్.. తన ఆరాధ్య...
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం ఇవ్వనుంది. వాంఖడే స్టేడియం వేదికగా 12 సంవత్సరాల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ స్మారకార్థం...
టీమిండియా 2011 వన్డే వరల్డ్కప్ గెలిచి ఇవాళ్టికి(ఏప్రిల్ 2, 2011) 12 ఏళ్లు పూర్తయింది. సొంతగడ్డపై జరిగిన ఈ వన్డే వరల్డ్కప్లో ధోని సారధ్యంలోని టీమిండియా 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ సాధించి మువ్వన్నెల...