ADVERTISEMENT
No rains
సాక్షి, హైదరాబాద్: నెల రోజులుగా చినుకు జాడలేక, ఎండలు పెరిగిపోయి రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోతున్నాయి. తొలుత రుతుపవనాల ఆలస్యం, తర్వాత జూలై భారీ వర్షాలు, మళ్లీ ఆగస్టులో డ్రైస్పెల్తో పంటల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది...