ADVERTISEMENT
Net Practice
భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆదివారం (జనవరి 11) జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు...
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు సిద్దమవుతున్నాడు. 38 ఏళ్ల రోహిత్ ప్రస్తుతం ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్క్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతడు భారత మాజీ...
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్-2025 సీజన్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న కింగ్ కోహ్లి.. ఈ ఏడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో భారత జట్టు...
లార్డ్స్ టెస్టులో హార్ట్ బ్రేకింగ్ ఓటమి తర్వాత ఆతిథ్య ఇంగ్లండ్తో మరో రసవత్తర పోరుకు టీమిండియా సిద్దమైంది. మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ...
సెప్టెంబర్ 19న బంగ్లాదేశ్తో ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు మంగళవారం తమ ఆఖరి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోంది. సుదీర్ఘ సమయం...
ఈ సీజన్లో శుభారంభం చేసేందుకు భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్లో చెమటోడ్చుతోంది. బంగ్లాదేశ్తో రెండు టెస్టుల ముఖాముఖి సిరీస్లో పాల్గొనేందుకు రోహిత్ శర్మ బృందం సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్లోని కీలక బౌలర్లను సమర్థంగా ఎదుర్కోనేందుకు టీమిండియా...
టీ20 వరల్డ్కప్-2024 గ్రూపు స్టేజిలో అదరగొట్టిన టీమిండియా.. ఇప్పుడు సూపర్-8 పోరుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టిన భారత జట్టు ప్రాక్టీస్ను మొదలు పెట్టింది. లీగ్ స్టేజిలో కనబరిచిన జోరునే సూపర్-8 రౌండ్లో...
టీ20 వరల్డ్కప్-2024 టోర్నీని ఘనంగా ఆరంభించేందుకు టీమిండియా అన్ని విధాల సన్నద్దమవుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా భారత జట్టు తమ తొలి మ్యాచ్లో జూన్ 5న న్యూయర్క్ వేదికగా తలపడనుంది. ఇప్పటికే న్యూయర్క్...
టీ20 వరల్డ్ కప్-2024లో పాల్గోనేందుకు భారత జట్టు ఇప్పటికే అమెరికా గడ్డపై అడుగుపెట్టింది. జూన్ 1న ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా తమ ఆస్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఆదివారం న్యూయర్క్ వేదికగా...
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 సీజన్కు మరో ఐదో రోజుల్లో తెరలేవనుంది. మార్చి 22న తొలి మ్యాచ్లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు...
సెంచూరియన్: తొలి టెస్టులో ఓడిన భారత్కు మరో దెబ్బ! బౌలింగ్ ఆల్రౌండర్గా సెంచూరియన్ టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ గాయపడ్డాడు. అయితే ఇది మ్యాచ్ సమయంలో కాదు! నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతని...
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఇటీవలే 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. విండీస్తో జరిగిన రెండో టెస్టు ద్వారా 500వ మ్యాచ్ మైలురాయిని అందుకున్న కోహ్లి సెంచరీతో మెరిసి మ్యాచ్ను మధురానుభూతిగా...
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్దమవుతోంది. నాగ్పూర్ వేదికగా ఫిబ్రవరి 9నుంచి ఇరు జట్లు మధ్య తొలి టెస్టు జరగనుంది. ఇక ఇప్పటికే నాగ్పూర్ చేరుకున్న రోహిత్...
ఐపీఎల్-2023 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ప్రాక్టీస్ను మరింత వేగవంతం చేశాడు. ఈ ఏడాది సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ ధోని మాత్రం...