ADVERTISEMENT
National council meetings
సాక్షి,ఢిల్లీ: బుజ్జగింపు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని బహిష్కరించిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల రెండోరోజు...
న్యూఢిల్లీ/పట్నా: బిహార్లో అధికార కూటమి భాగస్వామి అయిన జేడీ(యూ)లో తెర వెనక ‘తిరుగుబాటు’కు ఎట్టకేలకు తెర పడింది. పారీ్టలో అధ్యక్ష మార్పు తప్పదన్న ఊహాగానాలే నిజమయ్యాయి. మీడియా కథనాలను నిజం చేస్తూ లలన్సింగ్ను తప్పించి...