ADVERTISEMENT
muralimohan
సాక్షి, అమరావతి/చిత్తూరు రూరల్: శాస్త్రాలు, సంప్రదాయాలు తరువాత.. ముందు నా మాట నెగ్గాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్. కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాల్లో చంద్రప్రభ వాహనసేవకు కొందరిని...
‘సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025’ కార్యక్రమాన్ని ఈ నెల 16న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఈ వేడుక డేట్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ...
‘‘రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్లుగా అవార్డులు ఇవ్వడం మానేశాయి. ప్రభుత్వం నుంచి ఒక అవార్డు రావాలి, ఆ అవార్డుని ఇంట్లో పెట్టుకోవాలని ఆశిస్తాం. అంతేకానీ...