ADVERTISEMENT
Motor cyclist
న్యూఢిల్లీ: నిర్మాణ పనుల కోసం ఢిల్లీ జల్బోర్డు తవ్విన 15 అడుగుల లోతు గుంతలో ఓ మోటారు సైకిలిస్ట్ పడి, ప్రాణాలు కోల్పోయారు. గురువారం రాత్రి జనక్పురి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం...
ట్రాఫిక్ రణగొణధ్వనులతో వాతావరణం ఇప్పటికే కలుషితమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్విచక్రవాహనదారులు సృష్టిస్తున్న భీకర శబ్దాలతో కాలుష్యం మరింతగా పెరుగుతోంది. బైక్లకు ఇష్టారాజ్యంగా సైలెన్సర్లు మార్చేసి హల్చల్ చేస్తున్నారు. గుండెలదిరే సౌండ్తో మోటార్సైకిల్ నడుపుతూ...