ADVERTISEMENT
Ministry of Corporate Affairs
న్యూఢిల్లీ: ఈ ఏడాది పెద్ద సంఖ్యలో కొత్త కంపెనీలు నమోదయ్యాయి. నవంబర్ చివరికి 1,96,028 కంపెనీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్లు (ఎల్ఎల్పీ) కొత్తగా ఏర్పాటైనట్టు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్రితం ఏడాది...
న్యూఢిల్లీ: బ్యాంకింగ్లో ఎవ్వరూ క్లెయిమ్ చేయని రూ.48,461.44 కోట్లను 2023 మార్చి 31వ తేదీ నాటికి డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (డీఈఏఎఫ్)కు బదలాయించినట్లు ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ రాజ్యసభకు ఇచ్చిన...