ADVERTISEMENT
Minister peddireddi ramacandrareddi
తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ప్రశంసలు
అనంతపురం:ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం ఆలమూరులో అమ్మ డెయిరీని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. రూ.20 కోట్లతో అమ్మ డైరీని...