ADVERTISEMENT
mid-day meal
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వసంతపేట మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పొయిజన్తో 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 350 మంది విద్యార్థులు రోజూ తరహాలోనే శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలో...
తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని కొద్ది నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం కలెక్టర్ కార్యాలయం...
నారాయణపేట/జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): మధ్యాహ్న భోజనం విషతుల్యమై ఒకేసారి వంద మంది విద్యార్థులు ఆస్పత్రిపాలైనా అధికారుల తీరు ఏమాత్రం మారలేదు. నారాయణపేట జిల్లా మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గురువారం కూడా అదే...
సాక్షి, హైదరాబాద్/మాగనూర్: మధ్యాహ్న భోజనం విషతుల్యం కావటంతో100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా మాగనూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో...
అఎస్.రాయవరం: అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం యూపీ స్కూల్లో మధ్యాహ్న భోజనం అత్యంత దారుణంగా ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం వండాల్సిన సాంబారు కిచిడీని మాడ్చేసి వడ్డించడంతో విద్యార్థులు...
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలోని పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నా భోజనం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మయూరేశ్వర్ బ్లాక్లోని ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. పాఠశాల్లో అనూహ్యంగా మధ్యాహ్నా భోజనంలో పాము...