ADVERTISEMENT
Manipal Hospital
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్లో మొట్టమొదటి సారిగా తొలి గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జి.రామాంజనేయ రెడ్డి తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల...
న్యూఢిల్లీ: ప్రమాదంలో ఎడమ మోచేతి తెగిపోయి రక్తమోడుతున్న ఒక యువకుడికి మళ్లీ మోచేయిని అతికించి వైద్యులు అతనికి ఒకరంగా నూతన జీవితాన్ని ప్రసాదించారు. గురుగ్రామ్లోని మణిపాల్ ఆస్పత్రి వైద్యులు ఈ ఘనత సాధించారు. దాదాపు...
ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ న్యూయార్క్కు చెందిన ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ డేవిడ్సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్మెంట్తో కొనసాగుతున్న రుణ వివాదానికి పరిష్కారం అంచున ఉంది. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్ చైర్మన్ రంజన్ పాయ్...
కోల్కతా/న్యూఢిల్లీ: హెల్త్కేర్ సంస్థ మణిపాల్ హాస్పిటల్స్ తాజాగా ఇమామీ గ్రూప్ సంస్థ ఆమ్రి హాస్పిటల్స్లో 84% వాటాను సొంతం చేసుకుంది. సింగపూర్ కంపెనీ టెమాసెక్ హోల్డింగ్స్కు 59% వాటాగల మణిపాల్ ఇందుకు రుణాలుసహా రూ...
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి వెళ్లి గవర్నర్ ఆరోగ్య స్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారాయన. తీవ్ర...
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(65) సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల అనంతరం.. గవర్నర్కు అపెండిసైటిస్గా వైద్యులు ధృవీకరించారు. గవర్నర్...
న్యూఢిల్లీ: మణిపాల్ హాస్పిటల్స్లో మెజారిటీ వాటాలు దక్కించుకునే దిశగా షియర్స్ హెల్త్కేర్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. హెల్త్కేర్ రంగంలో ఇదే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ డీల్ కాగలదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. డీల్పై వచ్చే...