ADVERTISEMENT
malayalam director
హారర్ సినిమా అనగానే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుందనుకునేరు, కానే కాదు.. దెయ్యంతోనే ప్రేమలో పడేలా ఉంటుంది. అదే సర్వం మాయ మూవీ. మలయాళ దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీ 2025...
ఇటీవల ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై ప్రముఖ మలయాళ దర్శకుడు జెయో బేబీ స్పందించారు . ఆదా శర్మ కీలక పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ చిత్రానికి రెండు అవార్డులు రావడంపై అభ్యంతరం...
దర్శకుడు, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అనీశ్ ఉపాసన ( Aniesh Upaasana) రెండో పెళ్లికి సిద్ధమయ్యా. కారణం.. ఉపాసన బుల్లితెర నటి తుషారా కమలాక్షితో ఉన్న ఫోటోను షేర్ చేయడమే! ఈ పోస్ట్ కింద తుషారాను...
ప్రముఖ మలయాళీ దర్శకుడు షాజీ కరుణ్ (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన.. సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి...
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మలయాళ దర్శకుడైన షఫీ(56)కి ఈనెల 16న హార్ట్ స్ట్రోక్ రావడంతో కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాదాపు పది...
మలయాళ దర్శకుడు రథీశ్ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్ డిజైనర్ లిజి ప్రేమన్. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం...
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు కేజీ జార్జ్ (77) కన్నుమూశారు. పక్షవాతంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళ కక్కనాడ్లోని వృద్ధాశ్రమంలో ఆయనకు ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు...
ఇండస్ట్రీలో మరో విషాదం. ఎన్నో అద్భుతమైన సినిమాల తీసి, స్టార్ డైరెక్టర్గా పేరు గడించిన సిద్ధిఖీ (63) కన్నుమూశారు. గత రెండు రోజులుగా అనారోగ్య సమస్యలతో సీరియస్ కండీషన్లో ఉన్న ఆయన తుదిశ్వాస విడిచారు...
సినిమా ఇండస్ట్రీలో గుండెపోటు వార్తలు ఎక్కువైపోతున్నాయి. మొన్నీ మధ్యే నటి శ్రుతి షణ్ముగప్రియ భర్త ఇలా చనిపోయారు. నిన్న కన్నడ హీరో పునీత్ రాజ్ కుటుంబానికి చెందిన నటి స్పందన గుండెపోటు వచ్చి సడన్...
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ చిత్ర దర్శకుడు బైజు పరవూర్ జూన్ కేరళలోని కొచ్చిలో కన్నుమూశారు. అయితే ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికి మీడియా కథనాల ప్రకారం ఫుడ్ పాయిజనింగ్తో మృతి...
కేరళలో రిలీజైన '2018- ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో' సినిమా అక్కడ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ మలయాళీ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ జ్యూడ్ ఆంథొని జోసెఫ్ గతంలో తనకు ఎదురైన చేదు...
మలయాళ నూతన దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్(31) అనారోగ్యంతో కన్నుమూశారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించగా హెపటైటిస్తో ఫిబ్రవరి...