ADVERTISEMENT
M Venkaiah Naidu
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస ఫార్మ్స్ చైర్మన్ చిట్టూరి జగపతి రావు ఇక లేరు. భారతదేశ పౌల్ట్రీ రంగానికి విశేష సేవలు అందించిన ఆయన శనివారం తన నివాసంలో కన్నుమూశారు. చిట్టూరి జగపతి...
‘‘తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్లు అని ఎప్పుడూ చెబుతుంటాను. తన జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవడం నాగేశ్వరరావుగారిలోని గొప్పతనం. అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, మహా కవి కాళిదాసు...
‘‘భారత రాజ్యాంగంలో కీలకమైన 44వ అధికరణ ప్రకారం దేశానికంతకూ కలిపి ఒకే ఒక పౌర స్మృతి అమలులో ఉండాలి. ఇది లేనందుననే దేశంలోని సామాజికులలో ఐక్యత, అమలు జరగాల్సిన ఆర్థిక న్యాయం కుంటుపడి పోతున్నాయి’’...