ADVERTISEMENT
low quality
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గుపై విశ్వాసం సన్నగిల్లుతోందని తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (జెన్కో) ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. యాదాద్రి థర్మల్ ప్లాంట్లను వేసవి నాటికి పూర్తిస్థాయిలో వాణిజ్య ఉత్పత్తిలోకి తేవాలన్నది జెన్కో లక్ష్యం...