ADVERTISEMENT
lord siva temple
కేదార్నాథ్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్ ఆలయ ద్వారాలు ఈ ఏడాది(2026) ఏప్రిల్ 22న భక్తుల దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. హిమాలయ పర్వత శ్రేణులలో కొలువై ఉన్న పరమశివుని ఈ దివ్య క్షేత్రానికి ప్రతి ఏటా...
న్యూఢిల్లీ: హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించే శ్రావణ సోమవారం నేడు. దీంతో దేశమంతటా శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. భక్తులు మహాశివునికి మనసారా అభిషేకాలు చేస్తున్నారు. #WATCH | Varanasi, UP | Mangal Aarti...
కాకతీయ కాలం నాటి ఆధ్యాత్మిక శోభకు, శిల్పకళా వైభవానికి తార్కాణం 800 ఏళ్లనాటి ‘పిల్లల మర్రి’ (Pillalamarri )దేవాలయాలు. తెలుగు వారిని ఒకే తాటిమీదికి తీసుకువచ్చి సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయ రాజుల...
పాండవులు పూజించిన పుణ్యక్షేత్రమిది. సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల పాదధూళి పడిన పావన తీర్థమిది. సురపతి అయిన ఇంద్రుడు సందర్శించిన ఆలయమిది. అదే మురుడేశ్వర్ (Murudeshwar temple). ఇక్కడ కొలువైన స్వామికి మురుడేశ్వరుడని పేరు. ఈ...
దేశవ్యాప్తంగా ఈరోజు (బుధవారం) మహాశివరాత్రి వేడుకలు( Mahashivratri celebrations) జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయ తలుపులు బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలకే తెరుచుకున్నాయి. తెల్లవారుజామున 4 గంటలకు మంగళ హారతి నిర్వహించారు. మరో...
రేపు (ఫిబ్రవరి 26, బుధవారం) మహాశివరాత్రి.. దేశంలోని శివాలయాలన్నీ శివనామస్మరణలతో మారుమోగిపోనున్నాయి. మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరనున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. మనదేశంలో పలు పురాతన...