ADVERTISEMENT
Lizard
అనంతపురం: బేతాపల్లిలో తొండ తెచ్చిన తంటా ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవకు దారి తీసింది. ఆవేశంలో ఇంటికి నిప్పు పెట్టడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... గుత్తి మండలం...
చెన్నై: తిరుపూర్ సమీపం కున్నత్తూర్లోని దొరవలూర్ రోడ్డుకు చెందిన ఆనందకుమార్(35) పాఠశాల ముగించుకుని ఇంటికి వచ్చిన తన పిల్లలకు వంట చేయడానికి అదే ప్రాంతంలోని ఒక కిరాణా దుకాణం నుండి ప్రముఖ బ్రాండ్ నుంచి...
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పవిత్ర తిరుమల పర్వతశ్రేణుల్లో హెమిఫిల్లో డాక్టిలస్ జాతికి చెందిన కొత్త బల్లి జాతిని హైదరాబాద్కు చెందిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ)...
ఎకిలీస్. గ్రీకు రచయిత హోమర్ సృష్టించిన అజరామర ఇతిహాస ద్వయంలో మొదటిదైన ఇలియాడ్లో కథానాయకుడు. ప్రపంచ ఇతిహాస చరిత్రలోనే వీరత్వానికి తిరుగులేని ప్రతీకలనదగ్గ పాత్రల్లో సాటిలేనివాడు. గ్రీకు యోధులందరిలోనూ అగ్రగణ్యుడు. ‘ఎకలీస్ షీల్డ్’గా పిలిచే...
భువనేశ్వర్: ఏం చేసైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలి.పెట్టిన పోస్టుకు లైక్స్ లక్షల్లో రావాలి. వీడియోకు మిలియన్ల వ్యూస్ రావాలి. నేటి తరం యువతలో ఈ తపన రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ అత్యుత్సాహంతో, చట్టం...
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలోగల కంచి బంగారు, వెండి బల్లుల గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల విశిష్టత ఏంటో తెలుసుకుందాం... బంగారు...
లాతూర్: మహారాష్ట్రలోని లాతూర్లో కలుషిత ఆహారం తిన్న విద్యార్థినులు అనారోగ్యం బారినపడ్డారు. ఇక్కడి పురన్మల్ లాహోటీ హాస్టల్లో కలుషిత ఆహారం తిన్న 50 మంది విద్యార్థినులు అనారోగ్యం పాలయ్యారు. దీంతో వారిని వెంటనే ఆస్పత్రికి...
భువనేశ్వర్: ఒడిశాలో ఓ స్కూల్లో మధ్యాహ్నభోజనం తిన్న వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో భాగంగా బాలాసోర్లోని సిర్పూర్ గ్రామంలో ఉన్న ఉదయనారాయణ్ స్కూల్లో పిల్లలకు గురువారం(ఆగస్టు8) అన్నం, కూర వడ్డించారు...
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇన్నిరోజులు ఫుడ్ ఆర్డర్ పెడితే ఇటుక బిళ్లలు రావడం, ఫోన్ ఆర్డర్ పెడితే ధర్మకోల్ షీట్లు రావడం గమనిస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు అదే ఆన్లైన్లో...
కొలంబో వేదికగా శ్రీలంక- అఫ్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ రెండో రోజు ఆటను వీక్షించడానికి అనుకోని అతిథి స్టేడియం వచ్చింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ సందర్భంగా మైదానంలో ఉడుము ప్రత్యక్షమైంది. శ్రీలంక...
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత సోషల్ మీడియాలో పాపులర్. ఆమెకు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. జంతుప్రేమికురాలైన అమృత పాము, ఒకరకం బల్లితో దిగిన ఫొటోలు ట్విట్టర్లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలకు...
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ వ్యక్తి బల్లిని మింగేశాడు. కాన్పూర్ జిల్లాలోని మల్లవాన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అత్యాచార కేసులో అదుపులోకి తీసుకున్న...
ఇస్లామాబాద్: వయాగ్రా వినియోగంపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో కామోద్ధీపన కోసం ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు అక్కడి యువకులు. ఈక్రమంలో ఉడుం కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడితే లైంగిక...